Saturday, 19 April 2014

అమరజీవి

దేశ స్వాతంత్రానికి కారకులు ఎందరో మహానుభావులు
కానీ మన రాష్ట్ర స్వేచ్ఛకు కారకులు పొట్టి శ్రీరాములు

ప్రేత్యేక రాష్ట్రం కోసం చేపట్టాడు నిరాహారదీక్ష
అది యాబై రెండు రోజుల కఠోర పరీక్ష

ప్రాణాలు అర్పించి పరీక్ష నెగ్గాడు
ప్రేత్యేక రాష్ట్రాన్ని ఆవిర్భవింపజేశాడు

అంతులేని త్యాగంతో అమరజీవి అయినాడు
చిరస్మరనీయుడిగా చరిత్రకెక్కాడు

కృషిచేసిన వారినే కీర్తి వరించాలి
మన రాష్ట్రాన్ని అమర రాష్ట్రంగా మార్చాలి

No comments:

Post a Comment